ఆధ్యాత్మికం:
శ్రీ గురుభ్యోనమః
జీవాత్మస్వరుపులారా!
ఏ విషయాన్నైనా తెలుసుకోవాలంటే ముందుగా మనం
మానసికంగా సిద్ధపడి వుండాలి.నిరంతరం నూతన జ్ఞ్ఞానాన్ని పొందాలంటే మన మనస్సుని
ఖాళీ కప్పులా వుంచుకోవాలి అంటారు స్వామి నిత్యానంద. ఎందుకంటే అప్పటికే నిండివున్న
కప్పులో మనం కొత్తగా ఏమీ నింపలేముకదా.నింపాలని ప్రయత్నించినా అవి వృధానే
అవుతాయి.కాబట్టి ఒక గురువు దగ్గరకు వెళ్ళేడప్పుడు మన అనుమానాలన్నిటినీ గది
బయట చెప్పులతోపాటే విడిచిపెట్టాలి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home